ఇండియాలోనే గడపండి, ఇండియా వస్తువులనే కొనండి: కాజల్
కరోనా కారణంగా భారత ప్రధాని 21 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ వలన అనేక రంగాలకి చెందిన పరిశ్రమలు మూతపడ్డాయి. రోజువారి వేతనం పొందే కార్మికులతో పాటు వాటిని నడుపుతున్న సంస్థలు కూడా నష్టాలలో ఉన్నాయి. ఈ పరిస్థితిని అర్ధం చేసుకున్న కాజల్ అగర్వాల్ దేశ ప్రజ…